స్వామికి నివాళులర్పించిన మల్లిబాబు యాదవ్
Published: Friday March 10, 2023
తల్లాడ, మార్చి 9 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడ మండలం, తల్లాడ గ్రామానికి చెందిన డేగల స్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈరోజు వారి దశదిన కర్మ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, వెంకట్ లాలు, మండల యాదవ సంఘం నాయకులు డేగల సురేష్ గణేష్,రాంబాబు, పంపాద్రి చిర్ర లింగయ్య పాపారావు, వాకధాని రామకృష్ణ, చల్లా వెంకటేశ్వర్లు కొండలరావు, వెంకటేశ్వర్లు గోవిందరావు,అభి,సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: