స్వామికి నివాళులర్పించిన మల్లిబాబు యాదవ్

Published: Friday March 10, 2023
తల్లాడ, మార్చి 9 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడ మండలం, తల్లాడ గ్రామానికి చెందిన డేగల స్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈరోజు వారి దశదిన కర్మ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, వెంకట్ లాలు, మండల యాదవ సంఘం నాయకులు డేగల సురేష్ గణేష్,రాంబాబు, పంపాద్రి  చిర్ర లింగయ్య పాపారావు, వాకధాని  రామకృష్ణ, చల్లా వెంకటేశ్వర్లు కొండలరావు, వెంకటేశ్వర్లు గోవిందరావు,అభి,సతీష్ తదితరులు పాల్గొన్నారు.