యువనాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువ

Published: Tuesday November 23, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి : TRS పార్టీ రాష్ట్ర యువనాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి)- మౌనిక రెడ్డి వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆదిభట్ల మున్సిపల్ పరిధిలో  ఔటర్ రింగ్ రోడ్ వద్ద .... TRS పార్టీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కొని రాజు ఆధ్వర్యంలో దంపతులకు శాలువ తో సన్మానించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీ ఆర్ యస్ వి నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టూ జగదీశ్వర్, టి ఆర్ యస్ వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్, పాతురి రాజేష్ గౌడ్, మడుపు శివ, నిమ్మల ప్రసాద్ గౌడ్, సాయి, చింతికింది విరేశ్ ముదిరాజ్, సొప్పరి కరుణాకర్, వల్లవోజు సాయి కుమార్, ముత్యాల వినోద్, కొండ్రు మహేష్, నేనవత్ జలందర్, కొత్త గణేష్ గౌడ్, కప్పరి రాజు స్రావన్, సతీష్ నాయక్, సర్దార్ గణేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.