న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తులు...

Published: Tuesday October 05, 2021
సారంగాపూర్, అక్టోబర్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) సారంగాపూర్ మండల్ అర్పపల్లి గ్రామంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా రెండవ ఆదనపు జగిత్యాల జిల్లా న్యాయమూర్తి జి.సుదర్శన్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ.వెంకటేశ్వర్ రావు హాజరై మాట్లాడుతు మానవ మేధస్సు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ శ్రీలతప్రభాకర్ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ ఉప సర్పంచ్ గూడ లింగారెడ్డి వార్డ్ మెంబర్లు కో-అప్సన్ మెంబర్లు గ్రామ పంచాయితీ కార్యదర్శి మౌనిక మరియు గ్రామ స్థాయి ఉద్యోగులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు ఎస్ఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.