ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

Published: Monday March 28, 2022
ఇబ్రహీంపట్నం మార్చ 27 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామ పరిధిలోని శ్రీశ్రీశ్రీ తాటికుంట మైసమ్మ జాతరలో పాల్గొన్ని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ వారి దీవెనలు ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరారు.