కరోనా బాధితుల్లో మనోధైర్యమును కల్పిస్తున్న డా.కోట రాంబాబు

Published: Monday May 31, 2021
మధిర, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలందెందుకూరు గ్రామంలో ఐసోలేషన్ సెంటర్ నందు ఉన్న కరోనా బాధితులకు పరీక్షలు నిర్వహించి మధిర మండలం దెందుకూరు గ్రామంలో ఐసోలేషన్ సెంటర్ నందు ఉన్న కరోనా బాధితులను కె వి ఆర్ హాస్పిటల్ కోట రాంబాబుఆక్సిజన్ లెవల్స్, బాడీ టెంపరేచర్ లెవల్స్ పరీక్షించి వారికి ధైర్యాన్ని కల్పించారు. ఎవరూ కూడా అధైర్యపడి మనోవేదనకు గురికావద్దని అందరూ మంచిగా ఉన్నారు అని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం వారికి పండ్లు, మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోట విజయశాంతి, సొసైటీ చైర్మన్ వెంకటకృష్ణ, ఎంపిటీసి అల్లు రమాదేవి, దోర్నాల కృష్ణ సుగ్గల నాగేష్, ఆషా వర్కర్స్ మరియు పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.