*సంజీవ పురం, శ్రీ చింతల వెంకటే శ్వర దేవాలయం లో నూతన కమిటీ ఏర్పాటు, జాతర సందర్బంగా వేలంపాట*

Published: Wednesday January 04, 2023

*కొందుర్గు మండల పరిధిలోని సంజీవపురం చింతల  శ్రీవెంకటేశ్వర దేవాలయం  నూతన కమిటీ కమిటీని ఏకగ్రీవoగా ఎన్నుకోవడం  జరిగింది.. చైర్మన్ గా కోలుముల రామ కృష్ణ, ఉపాధ్యక్షులు గా గుండేటి రాజనర్సింహా రెడ్డి, సభ్యులుగా ఈడిగి రాఘవేంధర్ గౌడ్, మోత్కూరి పద్మమ్మ, నాగులపల్లి సుధాకర్ గౌడ్, ఫాల్థియా గోపాల్ నాయక్, ఎద్దు ఇస్తారయ్య లను ఎన్ను కోవడం జరిగింది... అదే విధంగా  వచ్చే సంక్రాంతి జాతర కు సంబందించి  వేలంపాట నిర్వహించడం జరిగింది.. అందులో చింత చెట్ల వేలం పాటలో ఫాల్థియా రాజు నాయక్ 30.000వేలకు,కొబ్బరి కాయల వేలo పాటలో కుoటోళ్ల రమేష్ 57.000వేలకు, లడ్డు ప్రసాదం కు కల్లెపు వెంకటయ్య10.000వేలు, టికెట్ల వేలము పాటలో ఫాల్థియా రాజు నాయక్ 12.800 లు దక్కించుకున్నారు..ఆలయ  పూజారి  విజయ్ కుమార్ నూతన కమిటీ  సభ్యులచే ప్రమాణ స్వీకరము చేయించడము జరిగింది.. ఈ కార్యక్రమంలో తెరాస  కొందుర్గు మండల అధ్యక్షులు విశ్వనాథ్పూర్ సర్పంచ్  ఎలుగంటి శ్రీధర్ రెడ్డి, వెంకీ రాల  సర్పంచ్ రాజమౌని లింగం గౌడ్, లక్ష్మి దేవి పల్లి సర్పంచ్  పసుపుల నర్సిములు, pacs డైరెక్టర్ గిర్మీ నర్సిములు, షాద్ నగర్ గ్రంధాలయ కమిటీ  డైరెక్టర్ చెక్కలి గోవింద్, పిర్జా పూర్ ఎర్ర కొమ్ము నర్సిములు,చెక్కలి రమేష్, ex ఎంపీటీసీ మాసయ్య గౌడ్,చిన్న లింగం గౌడ్,వెంకీరాల  ఉప సర్పంచ్  శ్రీనివాస్, పి. మహేశ్వర్ రెడ్డి,గుర్రoపల్లి మల్లయ్య,చెక్కలి సుధాకర్, కోలుముల యాదయ్య, పసుపుల బాలరాజు, కోలుముల  అంజయ్య,చెక్కలి చెన్నయ్య, విష్ణువర్ధన్ గౌడ్, సుండు రాములు, భూపాల్ గౌడ్,కల్లెపు ఊసయ్య, కల్లెపు వెంకటయ్య, పసుపుల రవి,మోత్కురి మల్లేష్, ఫాల్థియా లక్ష్మిమన్, తదితరులు పాల్గొనడం జరిగింది*......