గణనాధుని సందర్శించిన వెంకటరెడ్డి వేణుగోపాల్

Published: Thursday September 23, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఐదవ వార్డు కౌన్సిలర్ మంద సుధాకర్ అహ్వణము మెరకు వార్డ్ లొని గణనాదుని దర్షించుకొన్న మున్సిపల్ టీఆర్ఎస్ అద్యక్షులు వెంకటరెడ్డి, ప్రదానకార్యదర్షి మడుపు వెణుగొపాల్ రావు, మున్సిపల్ నాయకులు ఈ కార్యక్రమంలో సిద్దము శివకుమార్, షబ్బిర్, రవి, శ్రవన్ కుమార్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.