రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

Published: Tuesday July 19, 2022

జగిత్యాల, జూలై 18 (ప్రజాపాలన ప్రతినిధి): నూతన రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా హైదరాబాద్  అసెంబ్లీ హాలులో  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరు పట్టికలో తన సంతకం నమోదు చేసి  ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 
 
 
Attachments area
 
 
 
 
Reply
Forward