క్యాన్సర్ రోగికి ఆర్థిక సహాయం

Published: Monday April 05, 2021
మధిర, ఏప్రిల్ 9, ప్రజాపాలన ప్రతినిధి : నాలుగో తేదీ  మధిర పట్టణంలో 16 వ డివిజన్ నందు ఒక గదిలో నివాసం ఉంటూ టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కనపర్తి కృష్ణ ఉష దంపతుల కుమారుడు ఉమా సాయి మణికంఠ 16 సంవత్సరాలు బాబు క్యాన్సర్ బారినపడిన నాడు ఈ విషయం తెలుసుకొని టీవీ ఎం వాకర్స్ క్లబ్ తరుపున సహాయం చేయదలచకుని గ్రూప్ సభ్యులు అందరూ స్పందించి అతని ఇంటికి వెళ్లి 6,600 రూపాయలు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో టివీఎం వాకర్స్ క్లబ్ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు