ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 24 ప్రజాపాలన ప్రతినిధి *డిప్యూటీ తాసిల్దార్ కలిసి వినతిపత్రం అందజే

Published: Friday November 25, 2022

టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు మల్ రెడ్డి రంగారెడ్డి పిలుపు మేరకు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం  తాసిల్దార్ కార్యాలయం  వద్ద ధరణి సమస్యలు పరిష్కరించాలంటూ రెవెన్యూ అధికారికి మెమొరడం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మల్  రెడ్డి అభిషేక్ రెడ్డి
జిల్లా అధికార ప్రతినిధి కొండు ప్రవీణ్ మండలపార్టీ అధ్యక్షులు జడల రవీందర్ రెడ్డి,  సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్ నాయకులు ధనరాజ్ గౌడ్ ,రాష్ట్ర ప్రతినిధి సునీల్, కౌన్సిలర్లు దర్శన్, ఆకుల నందు ,మోహన్ నాయక్  పంది శంకరయ్య ,విశాల సాగర్  యూత్ కాంగ్రెస్ మండలా అధ్యక్షుడు మంకాల కరుణాకర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,