లయన్స్ క్లబ్ నూతన మండల బాడీ ఎన్నిక

Published: Monday June 21, 2021

జన్నారం, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : జన్నారం మండలం లైన్స్ క్లబ్ 2021 22 సంవత్సరానికి గాను మండల నూతన కమిటీని ఆదివారం  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, అధ్యక్షులుగా నడి మెట్ల విజయ్ కుమార్  ప్రధాన కార్యదర్శిగా సతీష్ కుమార్ ఉపాధ్యక్షులుగా కట్ట రాజమౌళి మల్యాల బాబు జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ సర్వీస్ చైర్ పర్సన్ రాజా రోహిత్ రామ్ సింగ్ మెంబర్షిప్ చైర్ పర్సన్ నరేంద్ర గోపాలకృష్ణ  ఎల్ సి ఐ ఎఫ్ కోఆర్డినేటర్ గా రంజిత్ రావు పి ఆర్ ఓ గా సుధీర్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.