పెన్షన్ కోసం గ్రామస్తుల ఆంధోళన. -అనర్హులకు పెన్షన్ ఇచ్చి అర్హులను కట్ చేసిండ్రు, -ఎంపీడీవోను
Published: Tuesday September 27, 2022
చేవెళ్ల సెప్టెంబర్ 26:( ప్రజా పాలన)
అనర్హులకు పెన్షన్ లు ఇచ్చి అర్హుల పెన్షన్ లు కట్ చేశారని ఎంపిడీఓ ను ప్రశ్నిస్తే మెండపట్టి గెంటేస్తానంటూ దురుసుగా మాట్లాడారని చేవెళ్ల మండల పరిధిలోని కంధాడ గ్రామస్తులు ఆరోపించారు. సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని కందాడ గ్రామంలో ఉదయం పెన్షన్ ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపిడీఒ ఆద్వర్యంలో ఎమ్యేల్యే కాలేయాదయ్య చేపట్టారు . కాగా పెన్షన్ కేటాయింపులో అర్హులైన వారి పెర్లు రాలేదని ఎంపిడీఓ కార్యాలయాని కొంతమంది గ్రామస్తులు వచ్చారు . ఎంపిడీఓను ప్రశ్నించగా మీసేవా లో పెన్షన్ ల కోసం దరఖాస్తు చేసుకుంటే తమకేం సంబంధం లేదని నెరుగా ఎంపిడీకు అప్లికెషన్ పెట్టుకున్నవారికే పెన్షన్ లు ఇస్తామని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్రితమే తాము ఎంపిడిఓ కార్యాలయానికి గ్రామ పంచాయతీ సెక్రెటరి ద్వారా ధరకాస్తు చేసుకున్నామని దరఖాస్తు పత్రాలు చూపడంతో లిస్ట్ చేసే సమయంలో తమ తప్పిదమే ఉందని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు .
అనర్హులకు పెన్షన్ లు ఇచ్చి అర్హుల పెన్షన్ లు కట్ చేశారని ఎంపిడీఓ ను ప్రశ్నిస్తే మెండపట్టి గెంటేస్తానంటూ దురుసుగా మాట్లాడారని చేవెళ్ల మండల పరిధిలోని కంధాడ గ్రామస్తులు ఆరోపించారు. సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని కందాడ గ్రామంలో ఉదయం పెన్షన్ ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపిడీఒ ఆద్వర్యంలో ఎమ్యేల్యే కాలేయాదయ్య చేపట్టారు . కాగా పెన్షన్ కేటాయింపులో అర్హులైన వారి పెర్లు రాలేదని ఎంపిడీఓ కార్యాలయాని కొంతమంది గ్రామస్తులు వచ్చారు . ఎంపిడీఓను ప్రశ్నించగా మీసేవా లో పెన్షన్ ల కోసం దరఖాస్తు చేసుకుంటే తమకేం సంబంధం లేదని నెరుగా ఎంపిడీకు అప్లికెషన్ పెట్టుకున్నవారికే పెన్షన్ లు ఇస్తామని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్రితమే తాము ఎంపిడిఓ కార్యాలయానికి గ్రామ పంచాయతీ సెక్రెటరి ద్వారా ధరకాస్తు చేసుకున్నామని దరఖాస్తు పత్రాలు చూపడంతో లిస్ట్ చేసే సమయంలో తమ తప్పిదమే ఉందని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు .
Share this on your social network: