శేరిలింగంపల్లి బోయ (వాల్మీకి) కులస్తుల సంఘం నూతన కమిటీ ఏర్పాటు ప్రజాపాలన

Published: Monday December 12, 2022

శేరిలింగంపల్లి డిసెంబర్ 11 న్యూస్ :శేరిలింగంపల్లి నియోజకవర్గం బోయ వాల్మీకి కుల సంఘం నూతన కమిటీ. ని ఎన్నుకున్నారని. ఆ సంఘం సబ్యులు తెలిపారు. అధ్యక్షులుగా నాయిని రత్నకుమార్ ను. ఉపాధ్యక్షులుగా చిన్నయ్య ఆంజనేయులు, ఈశ్వర్ శ్రీ వర్ధన్ రాజు ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా వీరస్వామి సైదయ్య ను ఎన్నుకోవడం