హోంగార్డు మృతి తో రోడ్డున పడ్డ కుటుంబం సభ్యులు
Published: Wednesday November 17, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : యాచారం మండలం గున్ గల్ చెందిన భూమగాళ్ల దేవదాస్(40), అనారోగ్యంతో బాధపడుతున్న మృతి చెందారు, గత 16 సంవత్సరాలుగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనీ చేశాడు, ఇతని భార్య మతిస్థిమితం లేదు, ముగ్గురు చిన పిల్లలు ఏలాంటి అదేరువులేదు, 16 సంవత్సరాలు పనిచేసిన ఏలాంటి ఆస్తుల లేవు, హోం గార్డు లకు పింఛన్ విధానం లేదు, ఇన్సూరెన్స్ సదుపాయం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబని మానవ దృక్పథంతో ఆ కుటుంబని ఆదుకోవాలని కోరారు, అలాగే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు.
Share this on your social network: