గాలి వర్షానికి విరిగిన విద్యుత్ స్తంభాలు

Published: Friday July 02, 2021

బోనకల్లు, జులై 01, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల పరిధిలోని రామాపురం గ్రామ సమీపంలో కాశి బోయిన రమేష్ కవులు చేస్తున్న వ్యవసాయ భూమి పరిధిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర జాయింట్ కరెంటు స్తంభం బుధవారం రాత్రి కురిసిన గాలి వర్షానికి స్తంభం విరిగి భూమిపై పడిపోయిందిఆ ప్రదేశంలోవిద్యుత్ సరఫరా అవుతున్నట్లు స్థానికులు తెలిపారు విద్యుత్ సరఫరా నిలిపి వేయడం పోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందనిబోనకల్ మండల విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి విరిగిపోయిన విద్యుత్తు పోల్ స్థానంలో కొత్తవి అమర్చాలని రామాపురం గ్రామస్తులు కోరుతున్నారు