సిరిసిల్ల సాంబయ్య కు నివాళులు అర్పించిన మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి

Published: Monday November 01, 2021

జగిత్యాల, అక్టోబర్, 31 (ప్రజాపాలన ప్రతినిధి) : సిరిసిల్ల శ్రీనివాస్ తండ్రి సిరిసిల్ల సాంబయ్య దశదిన కర్మలో పాల్గొని  నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు. వారి వెంట తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు  కుసరి అనిల్, పంబాల రాము, పట్టణ ఉపాధ్యక్షుడు దూమల రాజ్ కుమార్ ఉన్నారు.