ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి
Published: Friday September 30, 2022
దుర్గామాత మండపంలో హోమం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ గుత్తా రాజశేఖర్ రెడ్డి*
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని నెర్రపల్లి గ్రామంలో డ్రీమ్ బాయ్స్ యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ దేవీ శేరాన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 4వ రోజు అన్నపూర్ణ దేవి హోమం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవనాలతో ప్రజలందరినీ చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో గుత్తా రాజశేఖర్ రెడ్డి ,వెన్నెల.
వేణు గోపాల్ రెడ్డి,వాణి జగదీష్,పల్లవి ప్రజలు భక్త్తులు తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ గుత్తా రాజశేఖర్ రెడ్డి*
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని నెర్రపల్లి గ్రామంలో డ్రీమ్ బాయ్స్ యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ దేవీ శేరాన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 4వ రోజు అన్నపూర్ణ దేవి హోమం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవనాలతో ప్రజలందరినీ చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో గుత్తా రాజశేఖర్ రెడ్డి ,వెన్నెల.
వేణు గోపాల్ రెడ్డి,వాణి జగదీష్,పల్లవి ప్రజలు భక్త్తులు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: