ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి

Published: Friday September 30, 2022
దుర్గామాత మండపంలో హోమం
కాంగ్రెస్ పార్టీ సీనియర్  గుత్తా రాజశేఖర్ రెడ్డి*

రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని నెర్రపల్లి గ్రామంలో డ్రీమ్ బాయ్స్ యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ దేవీ శేరాన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 4వ రోజు అన్నపూర్ణ దేవి  హోమం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవనాలతో ప్రజలందరినీ చూడాలని కోరారు  ఈ కార్యక్రమంలో గుత్తా రాజశేఖర్ రెడ్డి ,వెన్నెల.
వేణు గోపాల్ రెడ్డి,వాణి జగదీష్,పల్లవి ప్రజలు భక్త్తులు తదితరులు పాల్గొన్నారు 
 
 
 
Attachments area