డాక్టర్ అంబేద్కర్ 65వ వర్ధంతి.

Published: Tuesday December 07, 2021
కొడిమ్యాల, డిసెంబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షుడు ఎలాగుర్తి రవి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ గ్రహీత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 65 వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి  నివాళులర్పించిన దళిత బహుజన నాయకులు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ  భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల, దళిత, అణగారిన వర్గాల, సంక్షేమం కోసం చేసిన కృషి మరువలేనిదని బాబా సాహెబ్ గారి ఆలోచనా విధానంలో ప్రతి వ్యక్తి నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు కోత్తూరు స్వామి.సురుగు శ్రీనివాస్ గుడికందుల మహేష్. MRPS సోషల్ మీడియా జిల్లా ఇంచార్జ్ సు శ్రీను జగన్. పార్లపల్లి ప్రభుదాస్. కొత్తూరి అంజన్ కుమార్. మహంకాళి గంగయ్య నేరెళ్ల మహేష్.. చిట్యాల రామస్వామి. రామంచ లక్ష్మణ్. ఎర్రోజు శ్రీనివాస్ చారి.. చిరంజీవి. రాజేందర్. జలంధర్. నిశాంత్.. ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.