ఛాంబర్ ఇంటర్నేషనల్ (జెసిఐ) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 21, ప్రజాపాలన:
Published: Wednesday February 22, 2023
మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జూనియర్ లైన్మెన్ పరీక్షకు సంబంధించిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జెసిఐ) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జెసి ఆరుముల్లా రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు, ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ యం. చందర్ మాట్లాడుతూ ఈ ఉచిత శిక్షణా తరగతులకు హాజరయ్యే విద్యార్థులు రెండు ఫోటోలు,ఆధార్ కార్డు,బయోడేటా జిరాక్స్ లను ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి 23వ చివరి తేదీ అని మరిన్ని వివరాల కోసం
డిటిఒ వెంకటేశ్వర్లు 8179 085222, 9985512134 జెసిఐ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ అరుముల్ల రాజ్ నీ సంప్రదించండని సూచించారు.
Share this on your social network: