మృతురాలు కుటుంబ సభ్యులను పరామర్శ

Published: Thursday June 24, 2021
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
ఇబ్రహీంపట్నం, జూన్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు టీఆర్ఎస్ పార్టీకి చెందిన సల్కాం చిన్న నర్సయ్య తల్లి స్వర్గస్తులైన అందున వారి కుటుంబాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మామిడి సురేషరెడ్డి, దోమకొండ చిన్న రాజన్న, దొంతుల తుక్కారం, గుజ్జరి ప్రకాష్, మంగిలి పెళ్లి లక్ష్మణ్, జేడీ సుమన్, అశోక్, లక్ష్మిపతి, తెరాస నాయకులు పాలుగొన్నారు.