మండల కాంగ్రెస్ నాయకులు దిశ దిన కర్మకు హాజరైన నాయకుడు నాయకులు మధిరజూలై 3 రూరల్ ప్రజా పాలన ప్రత
ఈ రోజు మధిర మండలం మర్లపాడు గ్రామానికి చెందిన *పులి బండ్ల శ్రీనివాసరావు* . తండ్రి *స్వాతంత్రసమరయోధులు*పులిబండ్లనాగభూషణం* దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మధిర మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు
*సూరంసెట్టి కిషోర్* కాంగ్రెస్ పార్టీ మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* సర్పంచ్ *పులిబండ్ల చిట్టిబాబు* మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు *అద్దంకి రవి కుమార్*. మాజీ ఎంపిటిసి. *ఐలూరు సత్యనారాయణ రెడ్డి* మండల సేవాదళ్ అధ్యక్షులు *ఆదూరు శ్రీనివాస్*. కిసాన్ సెల్ మండల అధ్యక్షులు *దుంప వెంకటేశ్వర్ రెడ్డి*.సొసైటీ డైరెక్టర్లు.*పత్తెపరపు సంగయ్య. కనక పూడి కరుణాకర్. వనమా పిచ్చయ్య. ఆదిమూలం శ్రీనివాసరావుమాగం ప్రసాద్ పుట్ట పుల్లారావు. కొంగల భాస్కర్ రావు చిలువేరు శాంతయ్య. శాసనాల శ్రీనివాస్*. తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
Share this on your social network: