*మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని యాచారం జెడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్
Published: Wednesday September 21, 2022
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసిఆర్ కిట్టు బతుకమ్మ చీరలు, కళాశాల విద్యార్థినిలకు ఎన్టీఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నందుకు ఇలా మరెన్నో మహిళా మణులకు సి టీం ఏర్పాటు వంటి అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి మహిళలు రుణపడి ఉంటారు అని యాచారం జెడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య పేర్కొన్నారు.
Share this on your social network: