సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లా పరిషత్ చైర్మన్ లింగా

Published: Monday June 07, 2021
మధిర, జూన్ 06, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు లడక్ బజార్లో పలుచోట్ల వార్డు కౌన్సిలర్ అరిగే రజినీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, కల్వర్టులు (డ్రైనేజ్) అభివృద్ధి పనులను  జిల్లా పరిషత్ లింగాల కమల్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ చైర్పర్సన్ మొండితోక లత, మధిర ఎంపిపి యం.లలిత, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, మధిర టౌన్ అధ్యక్షుడు దేవిశెట్టి రంగారావు, మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాస్ రావు, మధిర టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ యన్నం శెట్టి అప్పారావు, టిఆర్ఎస్ నాయకులు మొండితోక, సుధాకర్ రావు, మధిర మండల రైతు సమితి అధ్యక్షుడు చావా వేణు, దెందుకూరు సొసైటీ అధ్యక్షుడు బిక్కి ప్రసాద్,చిన్నారి తదితరులు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.