జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ ఛైర్మెన్

Published: Thursday July 07, 2022
జగిత్యాల, జులై 5 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలో ఇస్కాన్ అధ్వర్యంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో  భాగంగా  జిల్లా పరిషత్ చైర్మన్ దంపతులు దావ వసంత సురేష్ , మున్సిపల్ ఛైర్మెన్ దంపతులు భోగ శ్రావణిప్రవీణ్  ప్రత్యేక పూజలు నిర్వహించి, రథయాత్రను ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అవారి శివకేసరి బాబు, అల్లే గంగాసాగర్, కొలగాని ప్రేమలతసత్యం, కార్యక్రమ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.