ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 17ప్రజాపాలన ప్రతినిధి *ప్రజా సమస్యలు పరిష్కరించాలి* *సీపీఎం అధ్వర్య

Published: Friday November 18, 2022
ఇబ్రహంపట్నం మండల పరదిలోని పొల్కంపల్లి గ్రామంలో  పేరుకుపోయిన  ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధకి వినతిపత్రం అందజేసిన  సిపిఎం  నాయకులు ఈ సందర్భంగా సీపీఎం మండల నాయకులు చెరుకూరి నరసింహ మాట్లడుతూ గ్రామం సమస్యల వలయంగా మారిందన్నారు గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ త్రాగు నీరు పేరుకు మాత్రమే ఉన్నాయి తప్ప నీరు వచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు గ్రామంలో కొత్తగా ఇండ్లు నిర్మించే వారు రోడ్ల ఆక్రమించి నిర్మానం చేస్తున్నరు అక్రమ నిరమాణాల పైన చర్యలు తీసుకోవాలని అన్నరు గ్రామ పంచాయతీ స్థలాలను గ్రమా పంచాయతి అధీనంలో ఉంచుకోవాలని అన్నారు ఈ సమస్యలు పరిష్కరించానీ ఎడల ప్రజలందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరంచారు ఈ కార్యక్రమంలో సీపీఎగ్రామ శాఖా కార్యదర్శులు గూడెం అశోక్,పి.స్వామి, మాజీ వార్డు సభ్యులు చెరుకూరి యాదయ్య, రైతు సంఘం గ్రామ కార్యదర్శి మాడుగుల కరుణాకర్ రెడ్డి, అమనగంటి బాలరాజు, కంబాలపల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు,