పార్టీ శ్రేణుల మధ్య కార్పొరేటర్ జన్మదినం

Published: Monday September 19, 2022
ప్రజా పాలన ప్రతినిధి. హైదరాబాద్  సెప్టెంబర్ 18 
టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల  మధ్య వెంకటేశ్వర్ కాలనీ 92 డివిజన్ కార్పొరేటర్ మన్నే గోవర్ధన్ రెడ్డి కవితా రెడ్డి తన 38వ జన్మదినాన్ని  ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బిట్ల శశ్రీనివాస్ రాజు శాలువాతో సన్మానించి పూల బొకేను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్  తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి   ఎంతో పాటు పదుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో మరో మారు టిఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగురవేయ  నున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, వెంకీ ముదిరాజ్, జ్యోతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.