భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్
Published: Friday September 30, 2022
బోడుప్పల్ నగరపాలక సంస్థ 1వ డివిజన్ పరిధిలోని ద్వారకా నగర్ కాలనీ ఫెజ్ 2 మరియు లక్ష్మీ పురి కాలనీలలో జరుగుతున భూగర్భ డ్రైనేజీ పనులను కాలనీ అధ్యక్షులు మరియు కాలనీ వాసులతో కలిసి పనుల నాణ్యతను పరిశీలించిన కార్పొరేటర్ బిoగి జంగయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: