మీనవోలు లో పర్యటించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు .
Published: Monday February 21, 2022
మధిర ఫిబ్రవరి 27 ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం ఆదివారం నాడు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మండలం పరిధిలో అనేక కార్యక్రమాలకు హాజరై మొదటిగామీనవోలు సొసైటీ నుండి రోడ్డు వరకు నూతనంగా సాంక్షన్ అయిన 20 లక్షల రూపాయల విలువచేసే సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారుఅనంతరం ముక్కెర పిచ్చిరెడ్డి గారు ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారి కుటుంబానికిప్రగాఢసానుభూతితెలిపారుఅనంతరం ఎర్రగుంట లలితా ఇటీవల మరణించటంతో వారి దశదినకర్మ హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎరుపాలెం మండల మీనవోలు గ్రామ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
Share this on your social network: