విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ కొరకు ఎంపీటీసీ 2 అనసూయ సీతయ్య అందించారు

Published: Saturday June 18, 2022

దండుమైలారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్   విద్యార్థిని విద్యార్థులకు కు  నోట్ బుక్స్ పిల్లలకు అందజేసే విధంగా ఉండాలని దండు మైలారం ఎంపీటీసీ  2 పిట్టల అనసూయ సీతయ్య ఐదు వేల రూపాయలు సహాయం అందజేశారు విద్యార్థులు విద్యార్థినులు గొప్ప చదువులు చదివి రేపు రాబోయే తరాలకు విద్యను అందించే  విధంగా కృషి చేస్తారని ప్రధానోపాధ్యాయులు  అరుణ, ఉపాధ్యాయుడు ప్రదీప్ రెడ్డి,కి  ఐదు వేల రూపాయలు అందించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ మహేందర్, మహేష్ రావు,