విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ కొరకు ఎంపీటీసీ 2 అనసూయ సీతయ్య అందించారు
Published: Saturday June 18, 2022
దండుమైలారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు కు నోట్ బుక్స్ పిల్లలకు అందజేసే విధంగా ఉండాలని దండు మైలారం ఎంపీటీసీ 2 పిట్టల అనసూయ సీతయ్య ఐదు వేల రూపాయలు సహాయం అందజేశారు విద్యార్థులు విద్యార్థినులు గొప్ప చదువులు చదివి రేపు రాబోయే తరాలకు విద్యను అందించే విధంగా కృషి చేస్తారని ప్రధానోపాధ్యాయులు అరుణ, ఉపాధ్యాయుడు ప్రదీప్ రెడ్డి,కి ఐదు వేల రూపాయలు అందించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ మహేందర్, మహేష్ రావు,
Share this on your social network: