క్రీడా సామాగ్రిని పంపిణీ చేసిన కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్
Published: Saturday April 08, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 7 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ డివిజన్లోని గణేష్ నగర్ బీర్ షేబా ఏజీ చర్చ్ లో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకేఆర్ గార్డెన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముఖ్య అతిథిగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాస్టర్లు జీకే బాబు, జి.ప్రభాకర్, సల్ల ప్రభాకర్ రెడ్డి ,పాలడుగు లక్ష్మణ్ ,పూజారి హనుమంత్ ,తైసేన్ ,తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: