విద్యావ్యవస్థను బ్రష్టు పటిస్తున్న అధికార బి ఆర్ యస్ పార్టీ తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీన

Published: Wednesday April 05, 2023

మధిర, ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:తెలంగాణ లో బి ఆర్ యస్ ప్రభుత్వం వచిన్నప్పటినుండి, అన్ని రంగాలను బ్రస్టు పట్టిస్తు,తెలంగాణ సమాజాన్ని వంచిస్తూ అధికార దాహం తప్ప తెలంగాణ ఏమైతే మాకేంటి అన్న తిరుగా ఉందనీ అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి, ఆయన తనయుడు కేటీర్ తీరు,తెలంగాణ లో నిరుద్యోగుల జీవితలతో చాలగటం ఆడుతూ మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లికేజీ,ఘటన మరువక ముందే,నిన్న, పదవ తరగతి పేపర్లు లికేజీ చేస్తూ విద్యార్థుల జీవితలు నాశనం అవుతున్న,ఇప్పటి వరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకపోవటం అనుమానాలకు తవిస్తున్నదనీ,ఇప్పటికైనా, ముఖ్యమంత్రి మేల్కొని, పేపర్ లికేజీ కారకులపై కఠిన చెర్యలు తీసుకోవలన్నీ,తక్షణమే, విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నీ బీజేపీ పార్టీ పక్షాన డిమేండ్ చేస్తున్నాము.ఈ కార్యక్రమం లో బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్, యువమోర్చ అధ్యక్షులు, కుక్కల రాము, పాల్గొన్నారు.