బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Thursday April 06, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 5 (ప్రజాపాలన ప్రతినిధి)
స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నివాసంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్, మేకల మధుసూదన్ రెడ్డి, హబ్సిగూడ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ  డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ బి వి చారి , నందికంటి శివ, గోరిగే ఐలేష్, రాజేశ్వర రెడ్డి, భాగ్య లక్ష్మి, తదితరులు పాల్గోన్నారు.