వలిగొండ మండలంలో 40 మందికి కరోనా పాజిటివ
Published: Thursday April 29, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వేములకొండ, వర్కట్ పల్లి, వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో బుధవారం 177 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 40 మందికి పాజిటివ్ నిర్దారణ అయిందని, వారికి కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు తెలిపి, వారిని హోమ్ క్వారెంటైన్ చేశామని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.
Share this on your social network: