రౌతు జగన్నాథం సంతాప సభ కు మండల సిపిఎం నాయకులు

Published: Tuesday May 31, 2022

బోనకల్, మే 30 ప్రజా పాలన ప్రతినిధి: మండల సిపిఎం నాయకులు, చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన కమ్యూనిస్టు పార్టీ సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ రౌతు జగన్నాథం మరణించారు. ఆయన అంతిమ యాత్రకు మండల సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం, బండి రమేష్, చింతలచెరువు కోటేశ్వరరావు, మండల సిపిఎం పార్టీ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, రామారావు ముష్టికుంట్ల సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు