శ్రీ దుర్గా ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభోత్సవం చేసిన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్
Published: Monday December 19, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
శ్రీ దుర్గ రెస్టారెంట్ వారి ఆహ్వానం మేరకు సారపాక పట్టణం లో నూతనం గా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యామిలీ రెస్టారెంట్ ఎక్కువ అభివృద్ధిలోకి రావాలని మంచి ఫుడ్ అందించాలని వారు ఈ సందర్భంగా తెలిపారు.. వారితో పాటు మండల వర్కింగ్ ప్రెసిడెంటే జలగం జగదీష్ సార పాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శీను, బెజ్జంకి కనకచారి , కృష్ణ, సురేష్, నాగ్ రవి, కౌలూరి వీరయ్య, సూధీపాక ఈశ్వర్ , భద్రు, ధార నరసింహారావు, తదితర పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this on your social network: