పెంచిన పెట్రోల్ డీజిల వామపక్షాల నిరసన
Published: Friday June 25, 2021
పాలేరు, జూన్ 24 ( ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా:- నేలకొండపల్లి ఇండియన్ పెట్రోల్ బంక్ బంక్ వద్ద సిపిఎం సిపిఐ పార్టీలో ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి పోషించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఏటుకూరి రామారావు, కేవి రెడ్డి, పగిడికత్తుల నాగేశ్వరరావు, సిపిఐ మండల నాయకులు మారిశెట్టి వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు డేగల వెంకటేశ్వరరావు ఇంకా తదితర నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: