తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూరు పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ని

Published: Thursday July 07, 2022

తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూరు పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తాండూరు శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి రక్త దానం చేయడం ద్వారా మరొకరు ప్రాణాలు కాపాడిన అవుతుందని ఆయన చెప్పారు రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేలా స్థానం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ దీప నర్సింలు  మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ యాలాల మండల ఎంపిపి బాలేశ్వర గుప్తా తాండూర్  పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు నయుం తదితరులు పాల్గొన్నారు రక్తదానం లో వంద మందికి పైగా పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు.