చిన్నారుల దీవించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

Published: Friday August 06, 2021
పాలేరు ఆగస్ట్ 5 (ప్రజాపాలన ప్రతినిధి) నేలకొండపల్లి మండల మేజర్ గ్రామ పంచాయతీ వార్డ్ నెంబరు ప్రముఖ కాంట్రాక్టర్ టీవీ 5 పాలేరు డివిజన్ రిపోర్టర్ పీ.వీ.నాగిరెడ్డి - వినోద దంపతుల కుమార్తె శ్రీనిధి, కుమారుడు శ్రీకర్ ల ఓణీల, పంచకట్టు వేడుకల్లో పాల్గొన్న. తుమ్మల నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారుల ను ఆశ్వీరదించారు. అనంతరం నియోజకవర్గ పరిస్థితులపై ముఖ్య నాయకులు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు, అనంతరం సీతారామ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విందులు అల్పాహారం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు. సాధు రమేష్ రెడ్డి, బండి జగదీష్, రామ సహాయం నరేష్ రెడ్డి, వెన్నపూసల సీతారాములు, నెల్లూరి భద్రయ్య, కడియాల శ్రీనివాస రావు, ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు