స్కూల్ స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు

Published: Friday November 25, 2022

   ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 24ప్రజాపాలన ప్రతినిధి
 రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో ఎంపియుపిస్  స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డు నాగరాజు ఎస్ఎంసి చైర్మన్ CH.కృష్ణ వైస్ చైర్మన్ జిలమోని సావిత్రి హెచ్ఎం ముంతాజ్ బేగం అంగన్వాడి టీచర్ జ్యోతి టీచర్స్ పాండు. మల్లేష్.శివకుమార్. మహేశ్వరి. విద్యార్థులు పాల్గొన్నారు,