బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని మధిర ఎమ్మార్వోకి వినతి పత్రం ఇచ్చిన జాతీయ

Published: Wednesday February 24, 2021
మధిర, ఫిబ్రవరి 23, ప్రజాపాలన: మధిర తాసిల్దార్ కలిసి వినతిపత్రం ఇచ్చారుఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీలకు జనాభా ప్రాతి పదికన రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్రంలో బిసి జనాభా 56 శాతం ఉంటే పార్లమెంటులో, అసెంబ్లీలో బీసీ కులాలకు ప్రాతినిధ్యం ఉండట్లేదని చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని విద్యా ఉద్యోగ శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు క్రిమినల్ ఎత్తివేయాలని జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపులో భాగంగా మధిర ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు గోగుల నాగేశ్వరరావు, రచ్చ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు