టిడిపి ఆధ్వర్యంలోసభ్యత్వ నమోదు కార్యక్రమం మధిర
Published: Thursday July 14, 2022
రూరల్ జులై 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు జిలుగుమాడు గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం లో ఉత్సాహంగా స్వచ్చందంగా తెలుగుదేశంపార్టీ సభ్యత్వం తీసుకొంటున్న మధిర మండలానికి చెందిన నక్కలగరుబు వాసులు మరియు మధిర టౌన్ మున్సిపాలిటీకి చెందిన జిలుగుమాడు వాసులు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంకితభావంతో పాల్గొని సభ్యత్వం నమోదు ప్రాముఖ్యతను వివరిస్తూ గొప్పచరిత్రగల తెలుగుదేశం పార్టీ జరుగనున్న జనరల్ ఎన్నికలలో ఇక్కడ తెలంగాణాలో కీలక పాత్ర వహించి జయాపజయాలను నిర్ణయిస్తుందని అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వస్తుందని ప్రజానీకానికి తెలియజేసారు పార్టీ అధినేతల పిలుపును శిరోధార్యంగా భావించి బాధ్యతగా పనిచేసి పాల్గొన్న ఉభయ గ్రామాల, మధిర మండల, మధిర టౌన్ టీడీపీ నాయకులు వేల్పుల కొండ పగిడిపల్లి కాశిరావు, టీడీపీ కౌన్సిలర్ పగిడిపల్లి జయమ్మ,చింతల నాగేశ్వరరావు, కారుకొండ నారాయణ,కారుకొండ నరసింహారావు ,దేవిశెట్టి శ్రీనివాసరావు,పాశం రామనాధం సట్టు వెంకటేశ్వరులు వీరవల్లి కోటీశ్వరరావు ఎమ్ పవన్ తదితరులున్నారు
Share this on your social network: