టిఆర్ఎస్ ఆంక్షలకు వ్యతిరేకంగా బిజెపి పార్టీ నిరసన

Published: Thursday September 08, 2022
భారతీయ జనతా పార్టీ
ఇబ్రహీంపట్నo నియోజకవర్గ  బిజెపి అసెంబ్లీ కన్వీనర్ నాయిని సత్యనారాయణ ఆధ్వర్యంలో
వినాయక నిమజ్జనం  వినాయక సాగర  (హుసేన్ సాగర్ )ల్లో పనులు చేపట్టాలని టిఆర్ఎస్ గవర్నమెంట్ వీధిస్తున్నటువంటి
ఆంక్షలకు  వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు
ఓం చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు  SC మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోగిరెడ్డి లచ్చి రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి,కొత్త అశోక్ గౌడ్,రమేష్,నర్సింహారెడ్డి, శ్రీశైలం మొగిలి గణేష్, బాల శివుడు, శేఖర్ రెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ  దయానందు గౌడ్ పురుషోత్తం రమేష్ నరసింహ గౌడ్ తదితరులు  పాల్గొన్నారు,