బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వోరగంటి శంకరపట్నం నవంబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి:
Published: Tuesday November 22, 2022
శంకరపట్నం మండలం కన్నాపూర్ లో ఇటీవలె మృతిచెందిన నాంపెల్లి రాజయ్య కుటుంబాన్ని సోమవారము తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు శ్రీ వోరగంటి ఆనంద్ బాదిత కుటుంబాని పరమర్శించి వారికి మనోధైర్యాన్ని నింపి సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సబ్యులు నాంపెల్లి వెంకటేష్, టిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: