పట్టణ ప్రగతి కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి కౌన్సిలర్స్ పాల్గొన్నారు
Published: Wednesday June 15, 2022
ఇబ్రహీంపట్నం జూన్ తేది 14 ప్రజాపాలన ప్రతినిధి.మంగళవారం రోజున ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో భాగంగా 4వ పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి మరియు కమీషనర్ ఎండీ యూసుఫ్ ఆధ్వర్యంలో 7.8.9. వార్డులాల్లో నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు అల్వల్ వెంకట్ రెడ్డి కౌన్సిలర్ లు కొండ్రు శ్రీలత రాంబాబు నల్లబోలు మమత శ్రీనివాస్ మంద సుధాకర్ జర్కొని బాలరాజ్ భర్తకి జగన్ నీళ్ల భానుబాబు గౌడ్ మరియు సీనియర్ నాయకులు బర్ల జగదీశ్ కసరమోని మల్లేష్ ముత్యాల నరేష్ (చిన్న) కొండ్రు రాంబాబు మరియు నాయకులు రాఘవేందర్, గాజుల గోపాల్ జంగయ్య పాల్గొన్నారు.
Share this on your social network: