ఘనంగా గాంధీ జయంతి వేడుకలు* *శేరిగూడలో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్

Published: Monday October 03, 2022
అహింసా, శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ అని టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు  మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.
గాంధీ  జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలో గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిరు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి,టిఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు అల్వాల వెంకటరెడ్డి,కౌన్సిలర్లు మంగబర్ల జగదేశ్యాదవ్,నల్లబోలా మమతశ్రీనివాస్ రెడ్డి,బర్తకి జగన్,జ్యోతి,పద్మ మలేష్ యాదవ్,టిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు జెర్కొని రాజు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం  టిఆర్ఎస్వి అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్,నాయకులు కాయతి మోహన్ రెడ్డి,మాజీ చేర్మెన్ కబాలపల్లి భరత్, కాయతి  దర్శన్ రెడ్డి,గుంటి బీమ్ రావు,జంగారెడ్డి,వార్డ్ అధ్యక్షులు అంజిరెడ్డి, దూస వెంకటేష్ ముదిరాజ్,కాయ్యమ మహీందర్,  టిఆర్ఎస్వి నాయకులు గుజ్జ శ్రీకాంత్ రెడ్డి,శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.