ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 23ప్రజాపాలన ప్రతినిధి * మునుగోడు లో ఉప ఎన్నికల్లో ప్రచారంలో కొత
Published: Tuesday October 25, 2022
*మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా ఈ రోజు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10,11,12, వార్డులల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి పాల్వాయి స్రవంతి కి మద్దతుగా టి. పి. సి. సి. కార్యదర్శి, చౌటుప్పల్ క్లస్టర్ ఇంచార్జ్ శ్రీ.. కొత్తకుర్మ శివకుమార్ తో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించిన జిల్లా కౌన్సిలర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి.. కొత్తకుర్మ మంగమ్మ ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ చైర్మన్ కామేష్, జంగయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు గుడ్ల అర్జున్, సైదులు, శివ, వివిధ వార్డు అధ్యక్షులు సత్యం, రమేష్, శ్రీనివాస్, నాగరాజు, రామ్ బాబు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: