జగిత్యాలలో కరోన మృతదేహానికి అంత్యక్రియలు
Published: Tuesday May 18, 2021
జగిత్యాల, మే 16 (ప్రజాపాలనల ప్రతినిధి): జగిత్యాలకు చెందిన ఓ మాతృమూర్తి కోవిడ్ మహమ్మారి వల్ల మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఆమే అంత్యక్రియలకు సాంప్రదాయ పద్ధతిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఈకార్యక్రమంలో జగిత్యాల బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపురం సాయికృష్ణ పటేల్, గట్టుపల్లి జ్ఞానేశ్వర్, సురేష్ సుంచు, ప్రేమ్ సాగర్, కాసరపు రమేష్ వారి కుటుంబ సభ్యులు పాలుగొన్నారు.
Share this on your social network: