మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే

Published: Tuesday November 22, 2022

మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో. మాజీ మంత్రివర్యులు  గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  శాలువతో ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను చర్చించుకోవడం జరిగినది.ఈ యొక్క కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం సీనియర్  నాయకులు , మరియు బూర్గంపాడు పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మణుగూరు జడ్పిటిసి పోషం నరసింహారావు, బూర్గంపాడు జడ్పిటిసి శ్రీ కామిరెడ్డి శ్రీలత, వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.