పూర్వ.విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Published: Saturday July 30, 2022

నవపేట్. మండల్. జులై 29. .కారుకొండ గ్రామం. జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాల పూర్వ విద్యార్థులకు. బుక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతుల మీదగా పుస్తకాలు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో.
ఒక్కొక్క విద్యార్థికి (6) బుక్కుల చొప్పున పాఠశాలలోని మొత్తం 300 మంది పైగా. పేద విద్యార్థులకు. నోటు బుక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో. స్కూల్ టాప్. హెడ్మాస్టర్. తదుపరి టీచర్స్ . అలాగే

. మానెమోని.  నరసింహులు. అనంతయ్య. కారుకొండ హై స్కూల్ చైర్మన్. సర్పంచ్..కార్యకర్తలు పాల్గొన్నారు.