మధిర లో లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్న టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్

Published: Tuesday May 18, 2021
మధిర, మే 17, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిమధిర పట్టణంలోని వైఎస్సార్ చౌరస్తాలో. లాక్ డౌన్ పర్యవేక్షణ లో భాగంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధిర పట్టణ SI సతీష్ కుమార్ మాట్లాడుతూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు ఎవరు అనవసరంగా రహదారుల పైకి రావద్దని, అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఎస్.ఐ, మరియు ASI పాల్గొన్నారు